Download Now Banner

This browser does not support the video element.

అన్నదాత పోరుబాటను జయప్రదం చేయాలంటూ వాల్పోస్టర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి, వైఎస్ఆర్సిపి నేత జోగి రమేష్

Mylavaram, NTR | Sep 8, 2025
రైతు సమస్యలపై అన్నదాత పోరుబాట కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైఎస్ఆర్సిపి నేత మాజీమంత్రి యోగి రమేష్ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us