Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: కంటి సమస్యలతో బాధపడుతున్న వారు సరైన చికిత్సలు చేయించుకోవాలి : కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ ఛైర్మన్ గంటా త్రిమూర్తులు

Bhimavaram, West Godavari | Aug 31, 2025
కంటి సమస్యలతో బాధపడుతున్న వారు సరైన చికిత్సలు చేయించుకోవాలని రాష్ట్ర కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ ఛైర్మన్ గంటా త్రిమూర్తులు అన్నారు. భీమవరం 4వ వార్డు నరసయ్య అగ్రహారంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని త్రిమూర్తులు ఆదివారం మధ్యాహ్నం 2:30కు గంటలకు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us