Download Now Banner

This browser does not support the video element.

పాములపాడు తాసిల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో: నష్టపోయిన రైతులకు ఎకరాకు 40000 ఇవ్వాలని వినతి పత్రం

Nandikotkur, Nandyal | Sep 8, 2025
నంద్యాల జిల్లా పాములపాడు మండలంలో రైతు సమస్యలపై తుఫాన్ వరదల వలన నష్టపోయిన రైతులకు ఎకరాకు 40 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ(ఎం ఎల్) లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పాములపాడు మండల తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు,అనంతరం తహసిల్దార్ సుభద్రమ్మ సమస్యలతో కూడిన వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ ధర్నాకు చెరుకుచెర్ల గాబ్రియల్ అధ్యక్షత వహించారు అనంతరం జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... రైతులు మొక్కజొన్న పత్తి మిరప ఉల్లి మునగా తదితర పంటలు నష్టపోవడం జరిగిందన్నారు దీనికి తోడు వరదరాజ స్వామి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఆత్మకూరు నుండి ఇసుకల బోనాశివాగు
Read More News
T & CPrivacy PolicyContact Us