Download Now Banner

This browser does not support the video element.

ఖానాపూర్: కేంద్రం పత్తి దిగుమతి పై రద్దు చేసిన టాక్స్ ను ఉపసంహరించుకోవాలని రైతు సంఘాల నాయకులు తాసిల్దార్ కు వినతి

Khanapur, Nirmal | Sep 3, 2025
కేంద్ర ప్రబుత్వం పత్తి దిగుమతిపై 11 శాతం రద్దు చేసిన టాక్స్ ను ఉపసంవరన చేసి రైతులను ఆదుకోవాలని ఖానాపూర్ మండల కేంద్రంలో రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుదవారం ఖానాపూర్ తాసిల్దార్ కార్యాలయం వద్ద రైతు సంఘాల నాయకులు. నిరసన తెలిపి తహసీల్దార్ సుజాత రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సంధర్బంగ వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతిపై 11 శాతం సుంకన్ని ఉపసంవరించుకోవలని,MSP గ్యారంటీ చట్టాన్ని అమలు చేయాలని,పత్తి రైతుకు కనీస మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us