Download Now Banner

This browser does not support the video element.

రూ.28 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడిన ఆలమూరు సబ్ రిజిస్ట్రార్, కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలింపు

Kothapeta, Konaseema | Sep 1, 2025
ఆలమూరు సబ్ రిజిస్ట్రార్ విమల సరోజిని కుమారి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన బడుగువానిలంకకు చెందిన సుబ్రహ్మణ్యం నుంచి ఆమె రూ.28 వేలు డిమాండ్ చేయగా ఆ మొత్తాన్ని తన కారు డ్రైవర్ దుర్గాప్రసాద్ కు ఇవ్వాలని కోరారు. బాధితుడి ఫిర్యాదుతో డీఎస్పీ కిషోర్ కుమార్ వారిని లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరిపైనా కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించనున్నట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us