Download Now Banner

This browser does not support the video element.

వైరా: కొనిజర్ మండల కేంద్రంలో రైతు సంఘం నాయకులు ఆందోళన

Wyra, Khammam | Aug 23, 2025
వరద ముంపు కు గురియై పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి ,తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పంటలు పరిశీలన కౌలు రైతులకు ఎకరానికి 50 వేలు పరిహారం అందించాలి తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు తాళ్ళపల్లి కృష్ణ కొణిజర్ల:- ఆగస్టు రెండో వారం లో కురిసిన భారీ వర్షాలకు, వరదలకు ముంపు కు గురియై దెబ్బ తిన్న పంటలకు పరిహారం అందించాలి అని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు తాళ్ళపల్లి కృష్ణ డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us