Download Now Banner

This browser does not support the video element.

పాణ్యం: కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణకు చలో విజయవాడ, కల్లూరులో కార్మిక సంఘం నగర ఉపాధ్యక్షుడు సుధాకర్ అప్ప

India | Sep 8, 2025
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్ట పునరుద్ధరణ కోరుతూ సెప్టెంబర్ 15న విజయవాడలో లేబర్ కమిషనర్ కార్యాలయం ముట్టడి చేయనున్నట్టు కల్లూరులో కార్మిక సంఘం నగర ఉపాధ్యక్షుడు కె.సుధాకరప్ప తెలిపారు. సోమవారం కల్లూరులో మట్టి పని కార్మికుల సమావేశంలో మాట్లాడుతూ కార్మికుల హక్కులు నిలబెట్టుకునే వరకు పోరాటం కొనసాగుతుందని, అందరూ చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us