Download Now Banner

This browser does not support the video element.

విజయనగరం: భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సామ్రాజ్యవాద విధానాలను నిరసిస్తూ విజయనగరంలో వామపక్ష పార్టీలు నిరసన

Vizianagaram, Vizianagaram | Sep 6, 2025
భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సామ్రాజ్యవాద విధానాలను నిరసిస్తూ శనివారం విజయనగరంలో వామపక్ష పార్టీలు నిరసన తెలియజేశాయి. ఈ సందర్భంగా అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలని, భారత్ ఎగుమతులపై విధించిన సుంకాలను రద్దు చేయాలని నినాదాలు చేశారు. భారత్ విదేశాంగ విధానంపై ట్రంప్ పెత్తనం నశించాలని, భారత్ విద్యార్ధుల వీసాలపై ఆంక్షలు ఎత్తివేయాలని కోరారు. ట్రంప్ విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us