Download Now Banner

This browser does not support the video element.

రాజవొమ్మంగిలోని ఎరువుల షాపులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలం

Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 26, 2025
రాజవొమ్మంగిలో ఎరువుల షాపు ను రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సింహాచలం మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్లో ఉన్న స్టాక్ను పరిశీలించారు. ఈ సీజన్లో అన్ని ఎరువులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ఎమ్మార్పీ ధరలు కంటే ఎక్కువకు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు కావలసినంత యూరియా ముందుగా ఇండెంట్ పెట్టాలని ఆదేశించారు. తహసీల్దార్ సత్యనారాయణ, సీఐ. గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us