Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: జిల్లా కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలనీలో తండ్రి పై కొడుకు కత్తెరతో దాడి, ఆసుపత్రికి తరలింపు

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Sep 7, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు మంగళంపల్లి నరసింహమూర్తి పై అతని కుమారుడు కార్తీక్ ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇంట్లో నిద్రిస్తుండగా కత్తెరతో దాడి చేశాడు.ఈ నేపథ్యంలో మెడకు తీవ్ర గాయాలు కాక వెంటనే నరసింహమూర్తిని కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు, కొడుకు ఏమి పని చేయకుండా తిరుగుతున్నాడని మందలించినందుకు తండ్రిపై కార్తీక్ దాడిసినట్లు తెలుస్తుంది.
Read More News
T & CPrivacy PolicyContact Us