Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: బ్రిటీష్ వారి తుపాకి గుళ్లను ఎదిరించిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు: సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు షేక్ జిలానీ భాషా

India | Aug 23, 2025
బ్రిటీష్ వారి తుపాకి గుళ్లను ఎదురించి ధైర్యంగా నిలిచిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారి సేవలు చిరస్మరణీయమని సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు షేక్ జిలాని భాష పేర్కొన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆంధ్రకేసరి 153వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – 1928లో మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేకంగా ‘సైమన్ గోబ్యాక్’ హర్తాల్‌లో అగ్రనాయకులు వెనక్కి తగ్గినప్పటికీ ప్రకాశం పంతులు ఒక్కడే వీరత్వంతో ముందుండి పోరాటం నడిపారని గుర్తుచేశారు. ఆ సమయంలో తుపాకీ కాల్పుల్లో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయినప్పుడు, ఆయన్ను అడ్డుకునే బ్రిటిష్ సైనికుల ముందు ప్రకాశం పంతులు చొక్కా విప
Read More News
T & CPrivacy PolicyContact Us