Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: 65 లక్షలతో మేజర్ డ్రైవింగ్ నిర్మాణానికి శంకుస్థాపన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

India | Sep 12, 2025
ప్రజలు ఇబ్బందులు తొలగించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్టు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు శుక్రవారం రాజమండ్రిలో 65 లక్షల రూపాయలతో శ్రీ కందుకూరు వీరేశలింగం డిగ్రీ కళాశాల వద్ద మేజర్ ట్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us