Download Now Banner

This browser does not support the video element.

అడవిదేవులపల్లి: కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే వేముల వీరేశం

Adavidevulapalli, Nalgonda | Aug 22, 2025
నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని చిట్యాల మండలం సురకంటి గూడెం నుంచి జాతీయ రహదారి 65 వరకు రూపాయలు రూ. 84 లక్షల వ్యయం తో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఊరూర పనుల జాతరలో భాగంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు .అభివృద్ధి పనులు వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us