Download Now Banner

This browser does not support the video element.

కొండపి: నెమలి పించాలతో గణపతి విగ్రహం తయారీ, సింగరాయకొండ రైల్వే స్టేషన్ సమీపము వద్ద ఆకర్షిస్తున్న గణేష్ విగ్రహం

Kondapi, Prakasam | Aug 27, 2025
ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం వినాయక చవితి పండుగలు పురస్కరించుకొని ఏర్పాటుచేసిన వినాయకుడి విగ్రహం అందర్నీ విశేషంగా ఆకర్షిస్తుంది. పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా నెమలిపించాలతో వినాయకుడి విగ్రహాన్ని తయారుచేసి పూజలు నిర్వహించారు. దాదాపు 6000 నెమలిపించాలతో ఈ వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసినట్లుగా కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఈ వింతను తెలుసుకున్న స్థానిక ప్రజలు గణేష్ విగ్రహాన్ని దర్శించుకొని పూజలు నిర్వహిస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us