Download Now Banner

This browser does not support the video element.

పత్తికొండ: తుగ్గలి మండలంలో 8 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్ నగదు ఎనిమిది సెల్ ఫోన్లు నాలుగు బైకులు సీజ్

Pattikonda, Kurnool | Aug 24, 2025
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం కడమకుంట్లలో శనివారంబురుగువాని కొండ వద్ద జొన్నగిరి, మాదనంతపురం గ్రామాలకుచెందిన 8 మంది పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు.వారి వద్ద నుండి రూ. 19,480 నగదు, 8 సెల్ఫోన్లు, 4బైకులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఎస్సైమల్లికార్జున మాట్లాడుతూ, పేకాట, మట్కా వంటి అసాంఘికకార్యకలాపాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని,గోప్యత పాటిస్తామని తెలిపారు. సీఐ పులిశేఖర్, డీఎస్పీవెంకటరామయ్య పోలీసులను అభినందించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us