Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: దేశంలోనే పొడవైన స్కై వాక్ వంతెన కైలాసగిరిలో సిద్ధం. 55 మీటర్ల పొడవైన గాజు వంతెన పై రెండు స్కై సైక్లింగ్ ప్రత్యేకం

India | Sep 4, 2025
దేశంలోనే అత్యంత పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సుమారు 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ గ్లాస్ గురించి దేశంలోనే అత్యంత పొడవైనది. కేరళలో ఉన్న బ్రిడ్జి 40 మీటర్లు కాగా విశాఖలో ఉన్న బ్రిడ్జి 50 మీటర్లు అడుగుతూ రూపొందించుకుంది. అలాగే ఈ ప్రాజెక్టులో అదనంగా రెండు జిప్ లైన్లు స్కై సైక్లింగ్ ట్రాక్లు రూపొందిస్తున్నారు. ఒక్కో జిప్ లైన్ 150 మీటర్ల పాడుతూ ఉండగా సందర్శకులు కొండపైకి వేగంగా జారిపోతూ సరికొత్త థ్రిల్ అనుభవిస్తారు. అదే సమయంలో స్కై సైక్లింగ్ ద్వారా భూమి నుండి ఎత్తులు సైకిల్ తొక్కడం పర్యాటకులక కొత్త సాహసాన్ని అందిస్తుంది.
Read More News
T & CPrivacy PolicyContact Us