Download Now Banner

This browser does not support the video element.

వనపర్తి: పెబ్బేరు జాతీయ రహదారి వద్ద అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు, ప్రమాదం నుండి బయటపడ్డ ప్రయాణికులు

Wanaparthy, Wanaparthy | Aug 27, 2025
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ సమీపంలోని జాతీయ రహదారి 44 పై బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెల్లడం జరిగింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు డ్రైవర్ నిద్ర మత్తులోకి జారిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికుల సమాచారం.
Read More News
T & CPrivacy PolicyContact Us