Download Now Banner

This browser does not support the video element.

అన్యాక్రాంతం అవుతున్న నగరంలోని సుబ్బమ్మ దేవి హై స్కూల్ స్థలాలను కాపాడాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా

Eluru Urban, Eluru | Sep 9, 2025
సుబ్బమ్మ దేవి హై స్కూల్ నందు పిల్లలు ఆడుకునే ఆట స్థలాన్ని కబ్జాదారుల నుండి రక్షించాలని పిల్లల ఆట స్థలాన్ని స్కూలుకి అప్పగించాలని సిపిఎం ఏలూరు నగర కమిటీ నాయకులు జే గోపి, ఏం ఇస్సాకు డిమాండ్ చేశారు. ఏలూరు నగరం నడిబొడ్డున ఉన్నటువంటి సుబ్బమ్మ దేవి హై స్కూల్ పిల్లల ఆట స్థలాన్ని గత కొన్ని సంవత్సరాలుగా కబ్జాదారుల కోరల నుండి కాపాడాలంటూ నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆచరణలో ప్రభుత్వాలు విఫలమవ్వడాన్ని నిరసిస్తూ సిపిఎం ఏలూరు నగర కమిటీ నాయకత్వంలో ఆక్రమణలు గురైన స్థలం మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు వద్ద ధర్నా నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us