Download Now Banner

This browser does not support the video element.

ఆత్మహత్యకు పాల్పడుతున్న మహిళా మరియు ఆమె మూడు సంవత్సరాల బిడ్డను కాపాడిన చిత్తూరు జిల్లా పోలీస్

Chittoor Urban, Chittoor | Aug 23, 2025
శనివారం యాదమరి మండలం రసూల్ నగర్ కు చెందిన 25 సంవత్సరాల ఒక మహిళ తన మూడు సంవత్సరాల బాబుని తీసుకొని వారి కుటుంబ సమస్యల కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయింది ఆ మహిళ తండ్రి శనివారం సాయంత్రం యాది మరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఈశ్వరయ్యకు తన కూతురు ఎక్కడో రైల్వే ట్రాక్ లో ఉండి తన బిడ్డతో పాటు చనిపోతానని ఫోటోలు పెడుతోందని నన్ను వెతకొద్దని చెప్పిందని ఎస్ఐకి తెలుపగా వెంటనే స్పందిస్తూ ఎస్సై ఆమె మొబైల్ నెంబర్ పనిచేస్తున్నందున సాంకేతికంగా ఆమె తిరుపతి పట్టణం రైల్వే స్టేషన్ ట్రాక్ లో ఉందని కనుగొని ఆమెకు ఫోన్ చేసి ఎస్ఐ మాట్లాడి ఆమెకు మనో ధైర్యం కల్పిస్తూ అదే సమయంలో తిరుపతి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్
Read More News
T & CPrivacy PolicyContact Us