Download Now Banner

This browser does not support the video element.

ఐపీఎస్ అధికారి సంజయ్ ను కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు

India | Sep 10, 2025
ఐపీఎస్ అధికారి సంజయ్ ను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో 10 11వ తేదీల్లో సంజయ్ ను అధికారులు విచారించనున్నారు. బుధవారం విజయవాడ జిల్లా జైలు నుండి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం గొల్లపూడి ఏసీబీ అధికారులు సాయంత్రం 6 గంటల వరకు విచారించనున్నారు. అనంతరం జిల్లా కోర్టుకు తరలించనున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us