Download Now Banner

This browser does not support the video element.

గూడెం కొత్తవీది:మండలంలో ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవాలలీ- జీకే విధి సీఐ వరప్రసాద్

Paderu, Alluri Sitharama Raju | Aug 24, 2025
గూడెం కొత్తవీధి మండలంలో ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవాలని జీకే విధి సీఐ వరప్రసాద్ ఒక ప్రకటనలో సూచించారు మండలంలో ఉన్న 16 పంచాయతీల్లో ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించే కొనే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలని అదే విధంగా ప్రభుత్వం రూపొందించిన వెబ్సైట్లో అనుమతులు పొందాలని సూచించారు
Read More News
T & CPrivacy PolicyContact Us