Download Now Banner

This browser does not support the video element.

మహిళ ఇండస్ట్రీకి శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు

Chittoor Urban, Chittoor | Aug 30, 2025
కుప్పంలో మహిళా ఇండస్ట్రియల్ ఏర్పాటుకు శంకుస్థాపన కుప్పంలో మహిళా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు శనివారం సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. హంద్రీనీవా జలాలకు జల హారతి ఇచ్చిన అనంతరం ఆయన హంద్రీనీవా స్తూపంతో పాటు మహిళా ఇండస్ట్రియల్ పార్క్, మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి, ఎంపీ ప్రసాద్ రావు, ఎమ్మెల్సీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us