Download Now Banner

This browser does not support the video element.

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న: సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి శోభారాణి

Nandikotkur, Nandyal | Sep 25, 2025
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని శ్రీ చక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు గురువారం శరన్నవరాత్రుల మహోత్సవములుఅమ్మవారికి వేకువ జామున మేళ ప్రత్యేకంగా తాళాలతో సుప్రభాత సేవతో ప్రారంభమై అమ్మవారికి విశేష అభిషేకము, పంచామృతాలతో, పంచ ద్రవ్యములతో విశేష అభిషేకము,తదనంతరము,కలశ పూజలు ,కుంకుమార్చన, విశేష పూజలు, సాధారణ పూజలు, తదనంతరము మహా మంగళహారతి తీర్థ ప్రసాదవినియోగము.మధ్యాహ్నం సమయంలో అదనపు జడ్జి లీలాశెషాద్రి మరియు మున్సిపల్ శాఖ అధికారులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీర్వాదం పొందినారు, సాయంత్రం సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి శోభారాణి అమ్మవారిని దర్శ
Read More News
T & CPrivacy PolicyContact Us