Download Now Banner

This browser does not support the video element.

ప్రొద్దుటూరు: కొద్దిపాటి వర్షానికి చెరువులను తలపించిన రోడ్లు.. పాదాచారులకు వాహనదారులకు ఇబ్బందులు

Proddatur, YSR | Sep 12, 2025
కడప జిల్లా ప్రొద్దుటూరులో శుక్రవారం సాయంత్రం కురిసిన కొద్దిపాటి వర్షానికే గాంధీ రోడ్డు ప్రధాన రహదారులు జలమయమవడం చెరువులను తలపించడంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి మహత్మాగాంధీ నడిచిన ప్రదేశం గాంధీ రోడ్డు లో వర్షం నీరు చేరి ఆ ప్రాంతమంతా నీటి కుంటను తలపించింది. నీరు వెళ్లే దారి లేక అక్కడే నిల్వ ఉండడంతో ఆ లోతును గమనించిన వాహనదారులు, పాదచారులు ఇబ్బందులకు గురయ్యారు..
Read More News
T & CPrivacy PolicyContact Us