Download Now Banner

This browser does not support the video element.

నర్సాపూర్: ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నేతలను నెరవేర్చాలి బిజెపి మెదక్ అధ్యక్షులు మల్లేశం గౌడ్

Narsapur, Medak | Aug 30, 2025
కాంగ్రెస్ పాలకులు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు మల్లేశం గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును విమర్శించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us