Download Now Banner

This browser does not support the video element.

శాలిగౌరారం: మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేలు

Shali Gouraram, Nalgonda | Aug 26, 2025
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాటర్ ప్లాంట్ ను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే మందుల సామేలు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఎమ్మెల్యే ఎంపీ మాట్లాడుతూ శాలిగౌరారం మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నూతన భవన నిర్మాణం కోసం కృషి చేస్తామని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us