ఆపదలో ఉన్న ఎవరికైనా పార్టీ రహితంగా ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ప్రియురాలా టిడిపి కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అలానే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి 57 మందికి చెక్కులు పంపిణీ చేశారు.