Download Now Banner

This browser does not support the video element.

కుప్పం: పరమసముద్రం చెరువులో బోటింగ్ చేసిన సీఎం చంద్రబాబు

Kuppam, Chittoor | Aug 30, 2025
కుప్పం మండలం పరమసముద్రం చెరువులో సీఎం చంద్రబాబు బోటింగ్ చేస్తూ హంద్రీనీవా జలాలను పరిశీలించారు. కృష్ణమ్మకు జల హారతి ఇచ్చిన తర్వాత సీఎం పలువురు రైతులతో ముచ్చటించారు. అనంతరం పరమసముద్రం చెరువు వద్దకు చేరుకున్నారు. పడవలో తిరిగి నీటిని పరిశీలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us