Download Now Banner

This browser does not support the video element.

టి.నర్సాపురం బండివారిగూడెం వద్ద రోడ్డు కోతకు గురవడంతో లారీ బోల్తా

Eluru Urban, Eluru | Sep 11, 2025
ఏలూరు జిల్లా టి.నర్సాపురం మండలం బండివారిగూడెం గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున ఓ లారీ బోల్తా పడింది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి రహదారి దెబ్బతిని కోతకు గురైంది. రోడ్డు పాడవడంతో జామాయిల్ లోడ్తో వెళ్తున్న లారీ రోడ్డు కోతకు గురైన ప్రాంతంలో కుంగి బోల్తా పడింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను నియంత్రించారు
Read More News
T & CPrivacy PolicyContact Us