Download Now Banner

This browser does not support the video element.

వెంకటాపురం: ప్రగల్లపల్లి శివారులో బైక్‌ను ఢీకొన్న కారు, దంపతులకు తీవ్ర గాయాలు

Venkatapuram, Mulugu | Aug 12, 2025
ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో దంపతులకు తీవ్రంగా గాయాలైన ఘటన వాజేడు మండలంలో నేడు మంగళవారం రోజున ఉదయం 10 గంటలకు జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం... ప్రగల్లపల్లి గ్రామ శివారులో ఏటూరునాగారం వెళుతున్న రాము దంపతులను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వారిని 108 ద్వారా వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us