Download Now Banner

This browser does not support the video element.

కరప పంచాయతీలో స్వచ్ఛ ఆంధ్ర పై ర్యాలీ పాల్గొన్న కూటమి నాయకులు

India | Aug 23, 2025
కరప గ్రామపంచాయతీలో స్వచ్ఛ ఆంధ్ర ఆవశ్యకతపై శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు గ్రామ కార్యదర్శి నిర్మల దేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన నాయకులతో పాటు అంగన్వాడీలు ఆశ వర్కర్లు పాల్గొన్నారు. దోమలను నిర్మూలిద్దాం, రోగాలు రాకుండా తమ వంతు కృషి చేద్దాం సంపూర్ణ పారిశుద్ధ్యనికి సహకరిద్దాం వంటి నినాదాలు ఇస్తూ ప్రజలకు పరిశుభ్రత పై అవగాహన కల్పించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us