Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: మల్కాజ్గిరి లో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ కేసు నమోదు

Medchal, Medchal Malkajgiri | Sep 4, 2025
గురువారం రోజున మల్కాజిగిరి ఆర్కేపురంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు ముగ్గురు ఆటో డ్రైవర్లను రెడ్్యండెడ్గా పట్టుకున్నారు. DTF టీం దాడులు చేసి నందకిశోర్, వంశీ, అఖిల్ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2.2 కేజీల గంజాయి, మూడు సెల్ ఫోన్లు, ఒక ఆటో సీజ్ చేశారు. మహారాష్ట్ర నుంచి గంజాయి తెచ్చి అమ్మకాలు చేస్తున్నట్లు వెల్లడైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us