Download Now Banner

This browser does not support the video element.

మంథని: టీచ్ ఫర్ చేంజ్ మంచు లక్ష్మి ఫౌండేషన్ లో డిజిటల్ తరగతులను ప్రారంభించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

Manthani, Peddapalle | Sep 11, 2025
గురువారం మంత్రి ప్రాంతంలో రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షిత కలిసి విస్తృతంగా పర్యటించారు ఇందులో భాగంగా మంత్రి మున్సిపాలిటీలో 80 లక్షల రూపాయలత నిర్మిస్తున్న నూతన ట్రాన్స్ఫర్ రిపేర్ సెంటర్కు మంత్రి శంకుస్థాపన చేశారు పట్టణంలోని ఎంపీపీ ఎస్ బాలికల పాఠశాలలో టీచ్ ఫర్ చేంజ్ మంచు లక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిజిటల్ తరగతులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు పాలు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us