Download Now Banner

This browser does not support the video element.

తిరుపతిలో హాస్టల్ నుంచి ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్

India | Aug 23, 2025
తిరుపతి యశోద నగర్ లో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్ హాస్టల్ లో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు శనివారం అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో హాస్టల్ యాజమాన్యం చుట్టుపక్కల వెతికి విచారించగా ఎక్కడ కనపడకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు అదృష్టమైన విద్యార్థులు షేక్ హర్షదాలి చిట్టి బోయిన సాయికుమార్ గురు బాలాజీ గా పోలీసులు గుర్తించారు. ఆచూకీ తెలిసినవారు అలిపిరి పోలీసులను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us