మల్కిపురం మండలం, విశ్వేశ్వరాయపురం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద రాజోలు నియోజకవర్గానికి చెందిన 68 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన నగదు చెక్కులను రాజోలు ఎమ్మెల్యే దేవా వర ప్రసాద్ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు