Download Now Banner

This browser does not support the video element.

నిర్మల్: నిర్మల్ పట్టణంలో వరద నీటిలో చేపలు కొట్టుకురావడంతో జలపుష్పాలను పట్టుకునేందుకు ఆసక్తి చెబుతున్న స్థానికులు

Nirmal, Nirmal | Aug 28, 2025
నిర్మ‌ల్ జిల్లా వ్యాప్తంగా వాన‌లు దంచికొడుతున్నాయి. దీంతో జిల్లాలోని వాగు, వంక‌లు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వ‌ర‌ద నీరు నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోకి చేర‌డంతో రోడ్ల‌న్ని జ‌ల‌మ‌యం అయ్యాయి. వ‌ర‌ద నీటిలో చేప‌లు కొట్టుకురావ‌డంతో.. ఆ జ‌ల‌పుష్పాల కోసం జ‌నం ప‌రుగులు పెట్టారు. చేప‌ల‌ను ప‌ట్టుకునేందుకు స్థానికులు ఆస‌క్తి చూపారు. ప్ర‌స్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us