Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: వైఎస్ షర్మిలారెడ్డి కొడుకు పొలిటికల్ ఎంట్రీపై కర్నూలులో కీలక ప్రకటన చేసిన ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి

India | Sep 8, 2025
కర్నూలులో సోమవారం ఉదయం 12 గంటలు ఉల్లి మార్కెట్ను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేశారు. అవసరమైనప్పుడు వైఎస్ రాజారెడ్డి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి తప్పకుండా వస్తారని ప్రకటించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us