Download Now Banner

This browser does not support the video element.

పాణ్యం: ఓర్వకల్లు గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త మృతి, టిడిపి సభ్యత్వం సంక్షేమ నిధి కింద బాధ్యత కుటుంబానికి 5,లక్షలు రూపాయలు

India | Aug 30, 2025
ఓర్వకల్లు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కురువ చిన్న స్వాములు ఇటీవల గొర్రెలు కాయడానికి వెళ్తు పాము కాటుకు గురై మృతి చెందాడు. టీడీపీ పార్టీ సభ్యత్వం ఉన్నందున భార్య కురువ లక్ష్మీదేవికి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రూ. 5 లక్షలు ఆర్థిక సహాయం మంజూరు అయింది. శనివారం నాడు ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ఓర్వకల్లు గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి రూ.ఐదు లక్షల చెక్కు అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us