Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: 25 అడుగులకు చేరుకున్న గణపసముద్రం సరస్సు, హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Sep 3, 2025
భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపద్యంలో గణపురం మండల కేంద్రంలోని గణపసముద్రం సరస్సు నీటిమట్టం 30 అడుగులకు గాను 25 అడుగులకు చేరుకోవడంతో మండల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.గణప సముద్రం చెరువు కింద సుమారు 3 వేల ఎకరాల పంటలు పండించేందుకు గణపసముద్రం నీరు ఎంతో ఉపయోగపడుతుందని, బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు రైతులు హర్షం వ్యక్తం చేస్తూ తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us