Download Now Banner

This browser does not support the video element.

పెదపాడు సొసైటీ వద్ద ఎరువుల పంపిణీ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్ఐ సతీష్

Eluru Urban, Eluru | Sep 6, 2025
ఏలూరు జిల్లా పెదపాడు సొసైటీ వద్ద ఎరువుల పంపిణీ ప్రక్రియను శనివారం సాయంత్రం పెదపాడు SI కే.శారద సతీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల పంపిణీపై సొసైటీ CEO సుబ్బారావును పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఉన్న వ్యవసాయ భూమిని బట్టి వారికి ఎరువులు కేటాయించడం జరుగుతుందని సుబ్బారావు SIకి చెప్పారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖీ అయ్యారు. అవకతవకలు లేకుండా యూరియా పంపిణీ జరుగుతున్నట్లు SI తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us