సింగరేణి సెక్టార్ టు పాఠశాలను సింగరేణి ఎడ్యుకేషన్ కార్పొరేట్ ఎడ్యుకేషనల్ సెక్రటరీ జియో ఎడ్యుకేషన్ కార్పొరేట్ గుండా శ్రీనివాస్ సందర్శించారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులను కలిసి పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన వారికి అభినందనలు తెలియజేశారు అలాగే పాఠశాలలో సమస్యలను కావలసిన అవసరాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.