Download Now Banner

This browser does not support the video element.

పత్తికొండ: వెల్దుర్తిలో ఆటో కార్మికులు స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా

Pattikonda, Kurnool | Sep 25, 2025
ఏపీ ఆటో వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వెల్దుర్తిలో ఆటో కార్మికులు ధర్నా గురువారం నిర్వహించారు. తహశీల్దార్ చంద్రశేఖర్కు వినతిపత్రం అందజేశారు. షరతులు లేకుండా వాహన మిత్ర పథకం ఇవ్వాలని, డీజిల్–పెట్రోల్-గ్యాస్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి నెలకు రూ.5వేలు సహాయం అందించాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us