Download Now Banner

This browser does not support the video element.

గంగాధర నెల్లూరు: జీడీనెల్లూరు మండలం ముక్కళత్తూరు పంచాయతీలో టీచర్ దాడిలో యువకుడికి గాయం, ఆసుపత్రికి తరలింపు

Gangadhara Nellore, Chittoor | Sep 3, 2025
చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు మండలం ముక్కళత్తూరు పంచాయతీ మిట్ట దళితవాడలో బుధవారం జరిగిన చిన్నపాటి వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ప్రభుత్వ టీచర్ బాలసుబ్రహ్మణ్యం తనపై దాడి చేశాడని ప్రసాద్ ఆరోపించారు. ఈ దాడిలో ప్రసాద్ తలకు గాయం కావడంతో అతన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us