Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: రైతుల సమస్యలను ప్రశ్నించిన కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిని అరెస్టు చేయడం దారుణం: బి కే ఎస్ జిల్లా అధ్యక్షుడు అంజన్

Nagarkurnool, Nagarkurnool | Sep 4, 2025
రైతుల సమస్యలను ప్రశ్నించినందుకు కామారెడ్డి బికేస్ జిల్లా అధ్యక్షుడు ని అరెస్టు చేయడం దారుణమని నాగర్కర్నూల్ జిల్లా బి కే ఎస్ అధ్యక్షుడు అంజన్ రెడ్డి అన్నారు. గురువారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో బీకేఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను ఎరువుల కొరతను అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి పర్యటనలో నిలదీస్తాడని భయంతో కామారెడ్డి జిల్లా బికేస్ అధ్యక్షుడిని అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us