Download Now Banner

This browser does not support the video element.

వికారాబాద్: విద్యుత్‌ రాకపోవడంతో, జనరేటర్ లేక వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అవస్థలు పడుతున్న డయాలసిస్ రోగులు

Vikarabad, Vikarabad | Aug 27, 2025
వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ రోగుల పరిస్థితి ఆగమ గోచరంగా మారింది, కిడ్నీ రోగులకు నిత్యం డయాలసిస్ ద్వారా రక్త శుద్ధి చేస్తేనే ఆరోగ్యం బాగుంటుంది అయితే వికారాబాద్ జిల్లా కేంద్రంలో డైలాగ్స్ రోగులకు గత నాలుగు గంటల నుంచి బుధవారం కరెంటు లేకపోవడంతో కిడ్నీ పేషెంట్ల కు డయాలసిస్ చికిత్స ఆగిపోయింది. కరెంటు రాదు జనరేటర్ లేదు వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా గా ఉందంటూ పలువురు డయాలసిస్ రోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us