Download Now Banner

This browser does not support the video element.

గణేశ్ మండపాల్లో విగ్రహాల ప్రతిష్ఠ, నిమజ్జనం కోసం పోలీసుల అనుమతులు తప్పనిసరి: CI ఏవీ రమణ

Gudur, Tirupati | Aug 21, 2025
గణేశ్ మండపాల్లో విగ్రహాల ప్రతిష్ఠ, నిమజ్జనం కోసం పోలీసుల అనుమతులు తప్పనిసరి అని తిరుపతి జిల్లా వెంకటగిరి సీఐ AV రమణ అన్నారు. బలవంతంగా విరాళాల సేకరణ చేస్తే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి గొడవలు జరుగకుండా శాంతి కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇతరులకు ఇబ్బంది లేకుండా వేడుకలు చేసుకోవాలని గురువారం సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us