Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: సిలిండర్ పేలుడు ఘటనలో మృతి చెందిన ఎల్లాజీ కుటుంబ సభ్యులకు 10 లక్షలు చెక్కును అందజేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

India | Aug 25, 2025
సిలిండర్ పేలుడు ఘటనలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందిన 35 వార్డ్ కల్లుపాకలకు చెందిన ఇప్పిలి ఎల్లాజీ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ద్వారా 10 లక్షల రూపాయలు చెక్కును ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అందజేశారు. పేలుడు ఘటన దురదృష్టకరమని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. కార్యక్రమంలో సౌత్ టిడిపి ఇన్చార్జ్ శ్రీ సుధాకర్ గారు,స్థానిక కార్పొరేటర్ శ్రీ భాస్కరరావు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ స్టేడియంలో 31 తేదీ జరిగిన సేనతో సేనాని కార్యక్రమం ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us