Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: నార్పల మండల కేంద్రంలో గుర్తి తెలియని వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి. పోలీసులు కేసు నమోదు చేసి

Singanamala, Anantapur | Sep 11, 2025
నార్పల మండల కేంద్రంలోని గురువారం సాయంత్రం ఐదు గంటల 50 నిమిషాల సమయం లో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు బోరున విలంబించారు. పూర్తి వివరాలు తేలాల్తుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us