Download Now Banner

This browser does not support the video element.

నిర్మల్: జిల్లాలో శాంతియుతంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలి: జిల్లా ఎస్పీ జానకి షర్మిల

Nirmal, Nirmal | Aug 25, 2025
నిర్మల్ జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, మత సామరస్య వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో హిందూ ఉత్సవ శాంతి కమిటీ సభ్యులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఉత్సవ నిర్వాహకులు, పోలీసులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us