Download Now Banner

This browser does not support the video element.

పత్తికొండ: పత్తికొండ మాజీ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసి అనేక విషయాలు చర్చించిన శ్రీదేవి

Pattikonda, Kurnool | Sep 25, 2025
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో పలు నియోజకవర్గాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించారు. సమావేశం అనంతరం పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిశారు. నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us